29.11.2010: సోమవారం కడప MP Y.S జగన్ తన MP పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి YSR సతీమణి Y.S విజయలక్ష్మి కూడా తన పదవికి రాజీనామా చేశారు. జగన్ తన రాజీనామాకు వివరణ ఇస్తూ ఐదు పేజీల బహిరంగ లేఖను రాశారు. అందులో గత 14 నెలలుగా పార్టీ తనను ఒంటరిని చేస్తూ వచ్చిందని, తన తండ్రి మరణానికి కారణాల కోసం తూ తూ మంత్రంగా చర్యలు చేపట్టినట్టు వివరించారు.
Monday, November 29, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment